జమ్ముకశ్మీర్లో 4జీ సేవలపై సుప్రీంలో వాదనలు
జమ్ముకశ్మీర్లో 4జీ సేవలు పునరుద్ధరించాలని వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సుభాష్రెడ్డి, జస్టిస్ బిఆర్ గవాయ్తో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారణ చేపట్టింది. 4జీ ఇంటర్నెట్ సేవలు లేకపోవడంతో పలు సేవలు అందడం లేదని, విద్యార్థుల ఆన్లైన్ తరగతుల కోసం 4జీ…